ఎన్నారై డెస్క్: బ్రిటన్కు చెందిన ఓ మహిళా ట్రెయినీ(Trainee pilot) పైలట్ దోమ కుట్టడం వల్ల అనూహ్యంగా మరణించింది. దోమకాటు(Mosquito bite) కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్ మెదడుకు పాకడంతో ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బీబీసీ కథనం ప్రకారం.. ఓరియానా పెప్పర్ అనే ట్రెయినీ పైలట్ గతేడాది జులైలో బెల్జియంలో మరణించింది. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తు నివేదిక తాజాగా బయటపడింది. దీని ప్రకారం.. దోమకాటు కారణంగా ఆమె కుడి …
Read More »నేటి రాశిఫలాలు
మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. …
Read More »నేటి పంచాంగం
వారం: మంగళవారం తిథి: షష్టి మ.3:02 వరకు తదుపరి సప్తమి నక్షత్రం: పుబ్బ ఉ.7:16 వరకు తదుపరి ఉత్తర శుభసమయం: ఉ.6.00 నుంచి ఉ.8.00 వరకు తిరిగి సా.4:30 నుంచి సా.7:00 వరకు దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి ఉ.9:12 వరకు పునః రా.10:46 నుంచి రా.11:36 వరకు రాహుకాలం: మ.03:00 నుండి సా.04:30 వరకు యమగండం: ఉ.09:00 నుండి ఉ.10:30 వరకు కరణం: తైతుల ప.2:51 యోగం: వ్యతీపాత ఉ.9:51 …
Read More »మహమ్మారి నుండి బయటపడేందుకు ఏ దేశం తగిన ప్రయత్నం చేయలేదు : టెడ్రోస్ అథనామ్
సంపన్న దేశాలు అదనపు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పట్ల హడావుడి చేయడం ద్వారా టీకాల వినియోగంలో అసమానతలు మరింత దిగజారి, మహమ్మారి సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రాయసిస్ హెచ్చరించారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారికి అదనపు డోసులు ఇవ్వడం కన్నా.. ప్రమాదం అధికంగా ఉండే వ్యక్తులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత చూపించాలని అన్నారు. మహమ్మారి నుండి బయట పడేందుకు ఏ ఒక్క దేశం …
Read More »వృద్ధుడు దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు..!
కరాచీ : ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు గా కోసి ఓ ఫ్లాట్ లో అక్కడక్కడ పడి ఉన్నాయి. ఈ ఘటన పాకిస్థాన్లో కరాచీలో చోటుచేసుకుంది. అయితే అదే ఫ్లాట్ లో పోలీసుల వచ్చే చూసేసరికి ఓ మహిళ గాఢ నిద్రలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆమెనే అతన్ని హత్య చేసిందని అనుమానిస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని సద్దార్ ప్రాంతంలోని …
Read More »గూగూల్ పే కస్టమర్లకు షాక్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లెల్లో సైతం స్కానర్లు సందడి చేస్తున్నాయి. చేతిలో పది పైసలు లేకున్నా సెల్ ఫోన్ తో ఫుల్ షాపింగ్ చేస్తున్నాం. మొదట్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ను పెంచడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చేవి. ఆన్ లైన్ సేవలు విపరీతంగా పెరిగే సరికి ఆయా కంపెనీలు మరింత మంది యూజర్లను పెంచుకునే పనిలో పడ్డారు. గూగూల్ పే …
Read More »